యాదాద్రి భువనగిరి : పవిత్రమైన అయ్యప్ప మాల వేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న పోకిరీలకు గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన యాదగిరిగుట్ట మండలం రాళ్ల జనగాంలో చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు 15 రోజుల క్రితం గ్రామానికి వచ్చి పలువురికి యంత్రాలు, తాయితలు ఇచ్చి ఇండ్లలో చోరికి పాల్పడినట్లు గ్రామస్తులు ఆరోపించారు.
కాగా, నిందితులను గ్రామ పంచాయతీలో బంధించి పోలీసులకు సమాచారమందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Mulugu | మల్లూరు శివాలయంలో చోరీ..వెండి కిరీటాలు ఎత్తుకెళ్లిన దుండగులు
విక్కీతో కత్రినా పెళ్లి.. సల్మాన్ బాడీగార్డ్కు సెక్యూర్టీ బాధ్యతలు
లోక్సభలో టీఆర్ఎస్ ఆందోళన.. ధాన్యాన్ని సేకరించాలని డిమాండ్