ములుగు : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో చెల్లెలు మృతి చెందగా అన్న పరిస్థితి విషమంగా ఉంది. ఈ హృదయవిదారకర సంఘటన మంగపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. చరణ్ కుమార్, అమృత వర్షిణి అనే అన్నా చెల్లెళ్లు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురయ్యారు. అమృత వర్షిణి(8) మృతి చెందగా, చరణ్ పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్య కోసం ఏటూరునాగారం సామాజిక వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
విషాదం : హార్వెస్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి
పాలమూరును మోడల్ సిటీగా తీర్చిదిద్దుతాం
వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం
ఎన్నారైలు ఎల్లప్పుడు సీఎం కేసీఆర్ వెంటే..