సూర్యాపేట : చేపల వేటకి వెళ్లి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ విషాద సంఘటన జిల్లాలోని గొట్టిపర్తి లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..గ్రామానికి చెందిన పరశురాములు(31) శనివారం సాయంత్రం కేతిరెడ్డి బంధం వాగులో చేపలు పట్టడానికి వెళ్లాడు. ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తుంటంతో గల్లంతయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. సీఐ రవికుమార్, తహల్దార్ రాంప్రసాద్, ఎస్ఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో రెస్క్యూ టీం బోటుల సహాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
ప్రారంభమైన అంతర్రాష్ట్ర రాకపోకలు
ఉజ్జయిని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు
పిజ్జాలంటే ఇష్టమన్న మీరాబాయి.. జీవితకాలం ఫ్రీగా ఇస్తామన్న డొమినోస్
కారు ప్రమాదంలో నటి యషికా ఆనంద్కు గాయాలు, స్నేహితురాలు మృతి
రైలు ఎక్కుతుండగా జారిన ప్రయాణికుడు.. రక్షించిన కానిస్టేబుల్