ములుగు : జిల్లాలోని వాజేడు మండలం టేకులగూడెం గ్రామం వద్ద జాతీయ రహదారి 163 పై తెలంగాణ, ఛత్తీసగఢ్ రాష్ట్రాలకు రాకపోకలు ప్రారంభమయ్యాయి. కొద్ది రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి వరద నీరు జాతీయ రహదారిపైకి భారీగా చేరింది. దీంతో ఇరు రాష్ట్రాలకు రెండు రోజులుగా రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో ఆదివారం ఉదయం నుంచి వాహనాల రాకపోకలు యధావిధిగా కొనసాగుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
పిజ్జాలంటే ఇష్టమన్న మీరాబాయి.. జీవితకాలం ఫ్రీగా ఇస్తామన్న డొమినోస్
కారు ప్రమాదంలో నటి యషికా ఆనంద్కు గాయాలు, స్నేహితురాలు మృతి
రైలు ఎక్కుతుండగా జారిన ప్రయాణికుడు.. రక్షించిన కానిస్టేబుల్