సూర్యాపేట : సూర్యాపేట పట్టణంతో పాటు ఇతర జిల్లాల్లో గత మూడు నెలలుగా బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న 8 మంది నిందితులను సూర్యాపేట పోలీసులు వలపన్ని పట్టుకున్నారని జిల్లా ఎస్పీ భాస్కరన్ మీడియాకు తెలిపారు. అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.22 లక్షలు విలువ చేసే 40 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
ఎల్లో బికినీలో కియారా రచ్చ..!
ఉద్యమంలా పట్టణ ప్రగతి : ఎమ్మెల్యే ఆరూరి
బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్