వరంగల్ నగరంలో ద్విచక్ర వాహనాల దొంగతనాలతో పాటుగా పాన్షాపులు, కిరాణ షాపులు, బార్ షాపులు, ఇండ్లతో దొంగతనాలకు పాల్పడిన వ్యక్తి మట్టెవాడ పోలీసులు ఆరెస్ట్ చేశారు.
ప్రముఖ కంపెనీల కార్లు, ద్విచక్ర వాహనాలు ఒకే వేదికపైకి రానున్నాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయి వెహికిల్స్ ఇందూరులో సందడి చేయనున్నాయి. ‘నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో పాత కలెక్టరేట
క్రైం న్యూస్ | సూర్యాపేట పట్టణంతో పాటు ఇతర జిల్లాల్లో గత మూడు నెలలుగా బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న 8 మంది నిందితులను సూర్యాపేట పోలీసులు వలపన్ని పట్టుకున్నారని జిల్లా ఎస్పీ భాస్కరన్ మీడియాకు తెలిపారు.