న్యూఢిల్లీ: ఆర్థిక నేరగాళ్లు కేవలం సామాన్యులనే కాదు, ఏకంగా పోలీస్ అధికారులను సైతం బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. నైజీరియాకు చెందిన ఓ వ్యక్తి.. అమెరికాలో ఉంటున్న స్నేహితుడి పేరుతో ఢిల్లీ పోలీస్ అధికారికి మెయిల్ చేశాడు. తనకు డబ్బు అత్యవసరమంటూ బ్యాంకు ఖాతా నెంబర్ పంపించి రూ.97 వేలు కాజేశాడు.
తర్వాత మోసపోయినట్లు గ్రహించిన పోలీస్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిన నేరానికి ఉపయోగించిన ఐదు మొబైల్ ఫోన్లు, వివిధ వ్యక్తుల పేర్లతో ఉన్న ఆరు ఏటీఎం కార్డులు, ఐదు చెక్ బుక్లను స్వాధీనం చేసుకున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి.. నిద్రమత్తులో ఢీకొట్టానన్న నిందితుడు
నన్ను భారత్కు అప్పగించొద్దు.. యూకే హైకోర్టులో నీరవ్మోదీ పిటిషన్
నేడు హైదరాబాద్కు స్పుత్నిక్ వీ టీకా డోసులు
మహిళకు వింత రోగం.. నవ్విన ప్రతిసారి నిద్రలోకి..!
మోడెర్నా టీకాను లిస్ట్ చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ