Ration rice | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ(Palvancha) నుండి ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురానికి అక్రమంగా తరలిస్తున్న 300 క్వింటాళ్ల తెలంగాణ రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం(Ration rice seized )చేసుకున్నారు. సంబంధిత లారీని సీజ్ చేశారు. పొరుగు రాష్ట్రాల నుండి తక్కువ ధరకు రేషన్ బియ్యాన్ని సేకరించి ఇక్కడ అక్రమ రవాణా చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా రేషన్ బియ్యాన్ని విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Jr NTR | తారక్ లేకున్నా ఆగని ‘డ్రాగన్’ షూటింగ్.. వచ్చే నెల నుంచి నయా షెడ్యూల్ షురూ!
Delhi High Court | జస్టిస్ వర్మపై అభిశంసన?.. ఆరోపణలు నిజమేనంటూ పార్లమెంట్కు కమిటీ నివేదిక
Jharkhand | జార్ఖండ్లో ఉప్పెనలా విద్యార్థుల ఆందోళన.. సీజీఎల్ పరీక్ష రద్దుకు డిమాండ్