Zindagi
- Feb 06, 2021 , 00:36:07
VIDEOS
‘ఆయుర్వేద’ స్నానం

స్నానానికి సబ్బు ఎందుకు వాడతారు? శరీరం మీది ధూళిని తొలగించి ఆరోగ్యాన్ని కాపాడుతుందనే నమ్మకంతోనే కదా! కానీ, సాధారణ సబ్బులు చర్మ సౌందర్యాన్ని పాడుచేయడంతో పాటు రకరకాల సమస్యలను తీసుకొస్తున్నాయి. ఆ రసాయన సబ్బుల స్థానంలో ఆయుర్వేద ఉత్పత్తులను ఉపయోగిస్తే లాభాలెన్నో ఉన్నాయంటున్నారు నిపుణులు.
- ఆయుర్వేద సబ్బుల తయారీలో యాంటీ ఆక్సిడెంట్స్ను కలిగిన పదార్థాలను వాడతారు. అవి చర్మాన్ని నిగనిగలాడేలా చేస్తాయి. అలాగే ఈ సబ్బులు పీహెచ్ స్థాయిపై ఎలాంటి ప్రభావమూ చూపవు. దాంతో మంట, దురద ఇబ్బంది పెట్టవు.
- యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలున్న పసుపు, వేప, గంధం, టీ ట్రీ ఆయిల్ వంటివి ఈ సబ్బుల్లో ఉపయోగిస్తారు. ఇవి మొటిమలు, దద్దుర్లు వంటి సమస్యలు రాకుండా నివారిస్తాయి.
- సాధారణ సబ్బుల్లో ఉండే పారాబెన్స్, ట్రైక్లోసన్, సల్ఫేట్స్ వంటి రసాయనాలు క్యాన్సర్కు కారణమవుతాయి. అందువల్ల ఎలాంటి రసాయనాలు లేని ఆయుర్వేద సబ్బులు వాడితే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇవి చర్మాన్ని మృదువుగా ఉంచడంతోపాటు వృద్ధాప్య ఛాయల్ని కూడా నివారిస్తాయి.
తాజావార్తలు
- వృద్ధులతో ప్రయాణమా..ఇలా చేయండి
- బీజేపీ దేశంలో విషం నింపుతుంది: శరద్పవార్
- ఈసారి ఐపీఎల్ ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
- ‘అధికారులను కర్రతో కొట్టండి’.. కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
- శ్రీశైలం.. ఆది దంపతులకు వరసిద్ధి వినాయకుడి పట్టు వస్త్రాలు
- ప్రూఫ్స్ లేకుండానే ఆధార్లో అడ్రస్ మార్చడమెలా
- ఈ మూడు సమస్యలే గుండె జబ్బులకు ముఖ్య కారణాలట..!
- బీజేపీలో చేరి ‘రియల్ కోబ్రా’ను అంటున్న మిథున్ దా
- రసవత్తరంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికలు
- ఐపీఎల్ షెడ్యూల్ విడుదల.. ఏప్రిల్ 9న తొలి మ్యాచ్
MOST READ
TRENDING