కరోనా నేపథ్యంలో చాలామందిలో గుండె సంబంధిత సమస్యలు కనిపిస్తున్నాయి. ఈ సమస్య మహిళల్లో కంటే పురుషుల్లోనే అధికంగా ఉంది. నలుగురు పురుషుల్లో ఒకరు గుండెకు సంబంధించిన రుగ్మతతోనే మరణిస్తున్నారని తాజా అధ్యయనాల్లో తేలింది. ఇది ఆందోళన కలిగించే విషయమే. అయితే, సరైన ఆహారం, నిలకడైన వ్యాయామంతోపాటు పోషకాలతో కూడిన కొన్ని పదార్థాలను తీసుకుంటే హృద్రోగాలనే కాకుండా అధిక రక్తపోటు, పక్షవాతం, అధిక కొలెస్ట్రాల్ లాంటి ప్రమాదాలనూ దూరం చేసుకోవచ్చట. మరి అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం రండి..