యాదాద్రి: లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు గురువారం రూ. 7,80,636 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపా రు. ప్రధాన బుకింగ్ ద్వారా 89,756, రూ. 100 దర్శ నం టిక్కెట్ల ద్వారా 29,000, వేద ఆశీర్వచనం ద్వారా 5,67 6, క్యారీ బ్యాగుల విక్రయంతో 2,750, వ్రత పూజల ద్వారా 44,000, కల్యాణకట్ట టిక్కెట్లతో 20,000,
ప్రసాద విక్రయం ద్వారా 3,32,645, శాశ్వత పూజలతో 51,348, వాహనపూజలతో 13,800, టోల్గేట్ ద్వారా 870, అన్నదాన విరాళం ద్వారా 16,880, సువర్ణ పుష్పార్చనలతో 67, 520, యాదరుషి నిలయం ద్వారా 44,400, పాతగుట్ట నుంచి 17,675, ఇతర విభాగాలతో 44,316ల ఆదాయం సమకూరిందని ఈవో తెలిపారు.