మహబూబాబాద్ : కొవిడ్ బాధితులకు అండగా ఉంటామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని తొర్రూర్, పెద్దవంగర మండలాల్లో మాస్కులు, నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఆత్మస్థైర్యం కోల్పోవద్దు.. కరోనా బాధితులకు అండగా ఉంటామని మంత్రి బరోసానిచ్చారు. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి, కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. అలాగే తొర్రూర్, పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల, రాయపర్తి దవాఖానలకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల అందజేశారు.
ఇవి కూడా చదవండి..
ధైర్యం కోల్పోవద్దు..నిర్లక్ష్యం చేయొద్దు
వైద్యుల సేవలు వెలకట్టలేనివి : మంత్రి నిరంజన్ రెడ్డి
సిద్దిపేట లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం
లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు