పెద్దపల్లి : జిల్లాలో యాసంగి 2020-21 పంటకు సంబంధించి నాణ్యమైన ధాన్యాన్ని చివరి గింజ వరకు మద్దతు ధరపై కొనుగోలు చేస్తామని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.పెద్దపల్లి జిల్లాలో పండించిన యాసంగి 2020-21 ధాన్యం కోనుగోలు అంశం- అవగాహన కార్యక్రమంపై సంబంధిత అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మత్రి మాట్లాడుతూ..రెతులెవరు అధైర్యపడొద్దన్నారు. గ్రామ స్థాయిలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, జడ్పీ చైర్ పర్సన్ పుట్ట మధు, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ప్రతి సొసైటీ లాభాల్లోకి రావాలి : మంత్రి ఎర్రబెల్లి
దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
రైతులకు న్యాయం చేస్తాం : ఎమ్మెల్యే గండ్ర
బైక్ చెట్టుకు ఢీకొని ఒకరి మృతి
క్యూలో నిలుచున్న ఓటర్లను సీఆర్పీఎఫ్ చంపేసింది..