కాశీబుగ్గ, ఏప్రిల్ 6: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మా ర్కెట్ను మంగళవారం వరంగల్ జోన్ జా యింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ జీ సునీత, కరీంనగర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ఎస్ రమేశ్బాబు, అసిస్టెం ట్ లేబర్ ఆఫీసర్లు వీ శ్రీధర్బాబు, జీ వినోద్కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్లోని అన్ని యార్డులు తిరిగి, కార్మికులతో పాటు రైతులతో మాట్లాడి, వారి వివరాలు తెలుసుకున్నా రు. ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం చైర్మన్ సదానందం చాంబర్లో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో గ్రేడ్-2 కార్యదర్శి ఓని కుమారస్వామి, తోట చందర్రావు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఓటు హక్కు వినియోగించుకున్న తమిళనాడు డిప్యూటీ సీఎం
దేశంలో కొత్తగా 96,982 కొవిడ్ కేసులు