మహబూబ్నగర్ను మెడికల్ హబ్గా తీర్చిదిద్దుతామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టంచేశారు. సోమవారం ఆయన కలెక్టర్ వెంకట్రావుతో కలిసి పాత కలెక్టరేట్ భవనంతోపాటు స్థలాన్ని వైద్య శాఖకు అప్పగించారు. శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. పాత కలెక్టరేట్ స్థలంలో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మిస్తున్నట్టు తెలిపారు. అందుకోసమే భవనాన్ని వైద్యశాఖకు అప్పగించినట్టు పేర్కొన్నారు.
– మహబూబ్నగర్