నాగర్కర్నూల్ : జిల్లాలోని తిమ్మాజీపేట మండలంలో బుధవారం రాత్రి కురిసిన వడగళ్ల వర్షానికి పలు గ్రామాలలో దెబ్బతిన్న వరి పంటలను గురువారం మండల వ్యవసాయ అధికారి కమల్ కుమార్ పరిశీలించారు. మండల కేంద్రంతో పాటు, పుల్లగిరి, ఇప్పలపల్లి, ఆవంచ, ఆర్సీ తండాలో 300 మంది రైతులకు చెందిన దాదాపు 500 ఎకరాలకు పైగా వరి దెబ్బతిన్నదని తెలిపారు. పంట నష్టం నివేదికలు ప్రభుత్వానికి అందజేసి నష్టపరిహారం అందేలా చూస్తామని అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
కరోనా ఉధృతిపై వరంగల్లో మంత్రుల సమీక్ష
మానవత్వాన్ని చాటుకున్న సూపర్ స్టార్..!
సమన్వయంతో పని చేద్దాం..కరోనాను తరిమేద్దాం
ఇండియాకు ఆక్సిజన్ కోసం ఓవర్టైమ్ పని చేస్తున్నాం: చైనా