హైదరాబాద్ : ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పరామర్శించారు. రేఖా నాయక్ తండ్రి రాజా శంకర్ నాయక్ ఇటీవల మృతి చెందాడు. గురువారం హైదరాబాద్లోని రేఖా నాయక్ నివాసానికి వెళ్లి ఆమెను, ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాజా శంకర్ నాయక్ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. శంకర్ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.
ఇవి కూడా చదవండి..
నిర్మల్ వర్ష ప్రభావిత ప్రాంతాల పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఆరా
ఆరు దశాబ్దాల సమస్యకు ఆరు నెలల్లోనే పరిష్కారం
దారుణం : భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త
ఇసుక ట్రాక్టర్ ఢీ కొని వ్యక్తి మృతి
పార్లమెంట్ ముందు ఆందోళనకు భారీగా తరలివచ్చిన రైతులు..!
గ్రామాల అభివృద్ధి బాధ్యత మీదే : మంత్రి హరీశ్రావు