హైదరాబాద్ : సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను ఎస్ఆర్ నగర్లోని ఆయన నివాసంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మర్యాద పూర్వకంగా కలిశారు. చీఫ్ జస్టిస్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి హైదరాబాద్ నగరానికి వచ్చిన సందర్భంగా సీజేఐకి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా సుమారు 40 నిమిషాల పాటు వారు వివిధ అంశాలపై చర్చించారు.
ఇవి కూడా చదవండి..
బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న కవితా సంకలనం ఆవిష్కరణ
సొంత జాగాల్లోనే డబుల్ బెడ్ రూం ఇండ్లు : మంత్రి హరీశ్ రావు
తలకు గాయం.. హాస్పిటల్లో సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్