హైదరాబాద్ : ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ సతీమణి, ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్ వేమూరి కనకదుర్గ ఇటీవల మరణించారు. కాగా గురువారం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జూబ్లీహిల్స్ లోని రాధాకృష్ణ నివాసానికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతిగల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కనకదుర్గ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థించారు.
ఇవి కూడా చదవండి..
హత్యకేసు నిందితుడికి జీవిత ఖైదు
దెబ్బతిన్న పంటలను పరిశీలించిన అధికారులు
కరోనా ఉధృతిపై వరంగల్లో మంత్రుల సమీక్ష
మానవత్వాన్ని చాటుకున్న సూపర్ స్టార్..!
సమన్వయంతో పని చేద్దాం..కరోనాను తరిమేద్దాం