హుజూరాబాద్ : హుజూరాబాద్ టౌన్లో పట్టణ మహిళా సమాఖ్య భవన నిర్మాణ పనులకు మంత్రి హరీశ్రావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్తో పాటు మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో మంత్రి హరీశ్రావుకు మహిళలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.