సంగారెడ్డి : జిల్లాలోని హత్నూర మండలం మధుర గ్రామ శివారులోని దత్తాచల క్షేత్రాన్ని ఆదివారం హైకోర్టు న్యాయమూర్తి కాంచనరెడ్డి దర్శించుకున్నారు. ఆలయ వర్గాలు నాయ్యామూర్తికి ఘన స్వాగతం పలికాయి. న్యాయమూర్తి కాంచనరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దత్తాత్రేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాల్లో పూల మొక్కలన నాటి నీళ్లు పోశారు.
ఇవి కూడా చదవండి.
ఇద్దరు చైన్ స్నాచర్ల అరెస్ట్
బోనమెత్తిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి
వెలుగులోకి మరో పోర్న్ రాకెట్ ..కటకటాల వెనక్కి వర్ధమాన నటి
300 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత