ములుగు : జిల్లాలో గంటపాటు కురిసిన భారీ వర్షంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. జిల్లా కేంద్రమైన ములుగు మండలంతోపాటు వెంకటాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం బీభత్సం సృష్టించింది. పలు చోట్ల పిడుగులు పడటంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఈదురు గాలులకు చెట్లు నేలకొరుగడంతో పలు చోట్ల రవాణాకు అంతరాయం ఏర్పడింది.
ఇవి కూడా చవండి..
రాష్ట్ర సరిహద్దుల్లో రెండు చెక్ పోస్టులు ఏర్పాటు
వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి పువ్వాడ
కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్ : ఎమ్మెల్యే గూడెం
కరోనాపై ఆందోళన వద్దు : ఎమ్మెల్యే ముత్తిరెడ్డి