మహబూబ్నగర్ : ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ జిల్లాలోని పాత్రియేయులకు నిత్యావసర సరుకులు అందజేశారు. జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో లాక్ డౌన్ సందర్భంగా జర్నలిస్టులకు శాంతా నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వారి కుటుంబాలకు నెల రోజులకు అవసరమైన నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేష్, శాంతా నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీహిత తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
వరంగల్ సెంట్రల్ జైలును సందర్శించిన రాజీవ్ త్రివేది
రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన
తెలంగాణకు వర్ష సూచన.. రాబోయే రెండు రోజులు వానలు