కుమ్రం భీం ఆసిఫాబాద్ : రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి సోమవారం హెలికాప్టర్లో ఆసిఫాబాద్ చేరుకున్నారు. ఏఆర్ హెడ్ క్వార్టర్లో పోలీస్ అధికారులతో మావోయిస్టుల కార్యకలాపాలపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. కాగా, ఈ మధ్య కాలంలో మావోయిస్టు అగ్రనేతలు అనారోగ్యంతో మృతి చెందడం, మరికొందరు కరోనా బారిన పడి చనిపోయారు. ఈ నేపథ్యంలో జిల్లాలో డీజీపీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇవి కూడా చదవండి..
దారుణం : భార్యను చంపి భర్త ఆత్మహత్య
పీవీకి సముచిత గౌరవం కల్పించిన సీఎం కేసీఆర్
పీవీకి ఘన నివాళులు అర్పించిన మంత్రి ఎర్రబెల్లి
హ్యాట్రిక్ గోల్డ్మెడల్స్.. ఆర్చరీ రికర్వ్లో వరల్డ్ నంబర్ వన్ దీపికా
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం