KTR | హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మహిళా రైతులతో కేటీఆర్ ఆత్మీయంగా ముచ్చటించారు. “కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలవుతున్నాయా?” అని మహిళా రైతులను కేటీఆర్ అడిగారు. “కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దొంగ హామీలను నమ్మి మేము మోసపోయాం… ఇంకోసారి నమ్మే పరిస్థితి లేదు” అంటూ తమ ఆవేదనను మహిళలు వ్యక్తం చేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS పర్యటన
ఈ సందర్భంగా మహిళా రైతులతో ఆత్మీయంగా ముచ్చటించారు.
“కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలవుతున్నాయా?” అని మహిళా రైతులను అడిగిన కేటీఆర్.
“కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దొంగ హామీలను నమ్మి మేము మోసపోయాం… ఇంకోసారి నమ్మే… pic.twitter.com/aJhcMSS5Gv
— BRS Party (@BRSparty) July 27, 2025