Telangana Assembly Elections | కంటోన్మెంట్లో బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత ముందంజ
Telangana Assembly Elections | సికింద్రాబాద్ కంటోన్మెంట్లో బీఆర్ఎస్ పార్టీ లీడింగ్లో కొనసాగుతోంది. మూడో రౌండ్ ముగిసేసరికి బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత 7,221 ఓట్ల మెజారిటీతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Telangana Assembly Elections | సికింద్రాబాద్ కంటోన్మెంట్లో బీఆర్ఎస్ పార్టీ లీడింగ్లో కొనసాగుతోంది. మూడో రౌండ్ ముగిసేసరికి బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత 7,221 ఓట్ల మెజారిటీతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం కౌంటింగ్ కొనసాగుతోంది.