హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ) : మహిళల రక్షణ, భద్రత కోసం పనిచేస్తున్న పోలీసు శాఖలోని ఉమెన్ సేఫ్టీ వింగ్కు తార్నాక మహిళా సమాజం తరపున విజయలక్ష్మి రూ.50 లక్షల విరాళం ప్రకటించారు.
శుక్రవారం డీజీపీ శివధర్రెడ్డిని కలిసిన ఆమె విరాళం చెకును అందజేశారు.