గ్రామాల్లో పాలన అస్తవ్యస్తంగా సాగుతోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. ఏడు నెలల నుంచి పంచాయతీ కార్మికులకు, మధ్యాహ్న భోజనం వండే కార్మికులకు జీతాల్లేవన్నారు. పంచాయతీ కార్య�
మానసిక వికాసానికి యో గా దోహదం చేస్తుందని సిద్దిపేట జిల్లా పరిషత్ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సిద్దిపేట బాలికల ఉన్నత పాఠశాల మైదానంలో �
తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన గడ్డ సిద్దిపేట అని, 1969 ఉద్యమానికి, మలిదశ ఉద్యమానికి విజయాన్ని అందించింది సిద్దిపేట అని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు కొనసాగించడంతోపాటు మంజూరు చేసిన నిధులకు సం బంధించి పనులు పూర్తిచేసేలా కాంగ్రెస్ ప్రభు త్వం చొరవ చూపాలని సిద్దిపేట జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఏక�
విద్య, క్రీడారంగాల్లో తెలంగాణ గణనీయమైన అభివృద్ధి సాధించిందని, విద్య, క్రీడాహబ్లకు గజ్వేల్ నిలయంగా మారిందని జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ అన్నారు. గజ్వేల్ పట్టణంలోని మినీస్టేడియంలో సోమవారం తెలంగాణ మై�