రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పని చేయాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ని కాలేజ్గూడలో ఐదు మండలాల బీఆర్ఎస్ బూత్ స్థాయి నాయకుల�
ఇంద్రవెల్లి మండలంలోని హీరాపూర్ గ్రామ సమీపంలో గల అమరవీరుల స్తూపం వద్ద అమరవీరుల ఆశయ సా ధన కమిటీ, ఆదివాసీ గిరిజనుల ఆధ్వర్యంలో స్వేచ్ఛగా నివాళులర్పించారు. ఏప్రిల్ 20, 1981లో పోలీసు కాల్పుల్లో అమరులైన వీరులకు �
జిల్లా అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా ముందుకెళ్దామని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ అన్నారు. ఆదిలాబాద్ జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా సర్వసభ్య సమావేశాన్ని శనివారం న
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్ధన్ రాథోడ్ పేర్కొన్నారు. ఈశ్వర్నగర్ పెట్రోల్ పంపు నుంచి గిన్నేరా వరకు శనివారం తన అ�
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లోని నాగోబా ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు ఈనెల 12 నుంచి కొనసాగుతున్నాయి. శనివారం మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆలయంలో పూజలు చేసి మాట్లాడారు. ప్రభుత�