Guest Faculty | పరిగి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025-26 సంవత్సరానికి గెస్ట్ లెక్చరర్లుగా బోధించేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత పద్మావతి తెలిపారు.
Guest Faculty | షాద్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కమల శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
నీట్ పరీక్ష ఆదివారం సజావుగా ముగిసింది. రాష్ట్రంలో సుమారు 1.40 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. నిరుడు మాదిరిగానే ఈసారి కూడా నీట్ పరీక్ష కాస్త కఠినంగా ఉన్నట్టు విద్యార్థులు చెప్పారు.
‘టెట్'లో విజయం సాధించాలంటే ప్రతి అంశాన్ని క్షుణంగా చదవాల్సి ఉంటుంది. ముఖ్యంగా సైన్స్ విషయంలో ఫిజిక్స్, బయాలజి రెండు అంశాలు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సిలబస్లో ఇచ్చిన...
ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ జువాలజీ విభాగంలో ఈ నెల 18, 19 తేదీలలో జాతీయ స్థాయి సింపోజియంను నిర్వహించనున్నట్లు విభాగం హెడ్ ప్రొఫెసర్ జితేందర్ కుమార్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ‘ఇన్న�