ఘన వ్యర్థాల నిర్వహణ జీహెచ్ఎంసీకి సవాల్గా మారింది. ఒక వైపు గ్రేటర్ నలుమూలల నుంచి రోజూ సగటున 7,500 మెట్రిక్ టన్నుల చెత్తను జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. దీనికి తోడుగా నాలాల నుంచి వెలికిత�
ప్రజా అవసరాల కోసం ఏర్పాటు చేసిన టాయిలెట్స్ పనికి రాకుండా పోతుండగా.. కొందరు అధికారులకు మాత్రం కాసుల వర్షం కురిపిస్తున్నది. మూడేండ్ల పాటు టెండర్లు దక్కించుకున్న ఏజెన్సీలతో కొందరు అధికారులు మిలాఖత్ అయి..
ఒక చేతితో చప్పట్లు రావు...పనుల్లో ఒక్క కాంట్రాక్టర్ లాలూచీ పడితేనే అవినీతి జరగదు..అధికారి కూడా కలిస్తేనే అది పరిపూర్ణమవుతుంది.. ఖజానాకు గండిపడుతుంది.. జీహెచ్ఎంసీలో ఇంజినీరింగ్ విభాగం తీరు ఇలాగే ఉంది.
ఉపరితల ద్రోణి ప్రభావంతో రెండు రోజులుగా భారీ వర్షాలతో గ్రేటర్లో జనజీవనం అస్తవ్యస్తమవుతున్నది. ఆదివారం సైతం అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వాన దంచికొట్టింది.