అక్కా బావలే ఆమె పాలిట కాలయములయ్యారు. ఆరుగుంటల భూమి కోసం చున్నీతో ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు. గంగాధర మండలం గర్శకుర్తిలో ఈ నెల 15న జరిగిన యువతి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేద�
నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 19న జరిగిన ఓ యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. పాత కక్షల వల్లే ఈ హత్య జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. మృతుడు బతికి ఉంటే.. చంపుతాడన్న భయంతోనే హత్యచేసినట్టు ప�
స్నేహం ముసుగులో వచ్చిన మృత్యువును గుర్తించలేని ఓ స్నేహితుడు తనతోపాటు తన కుటుంబాన్ని కోల్పోయాడు. జల్సాల కోసం స్నేహమనే పదానికే కళంకం తెచ్చే విధంగా నమ్మిన మిత్రుడి కుటుంబాన్ని పొట్టన పెట్టుకున్నాడో కిరా�