భారతీయులు చాలా త్వరగా వ్యక్తి పూజకు, వ్యక్తి ఆరాధనకు బానిసలవుతారని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ వ్యాఖ్యానించారు. ప్రశ్నలు అడిగే తత్వాన్ని ప్రజలు అలవరుచుకోవాలని హితవు చెప్పారు. ఆదివారం గురుగ్రామ్లో�
Missing | ఏపీలోని అల్లూరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది . జిల్లాలోని అడ్డతీగల మండలం తిమ్మాపురంలో ఇసుక కోసం వాగులోకి దిగిన యువకులు నలుగురు గల్లంతయ్యారు .
ఉబర్ సృష్టికర్త అమెరికన్. ఓలా ఆవిష్కర్త ఉత్తరాది. కానీ, ర్యాపిడోను స్థాపించిన ముగ్గురు యువకులలో ఇద్దరు అచ్చమైన తెలుగువాళ్లు. ఆ ప్రకారంగా ఇది తెలుగు బండి. బైక్ ట్యాక్సీతో ఆరంభమైన సేవలు క్యాబ్ వరకూ విస�