భారత యువ బాక్సర్లు పతకాల పంట పండించారు. చైనాలో జరిగిన ‘బెల్ట్ అండ్ రోడ్' ఇంటర్నేషనల్ యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్లో ఏకంగా 7 స్వర్ణాలు, మరో 7 రజతాలు, 12 కాంస్యాల (మొత్తంగా 26)తో సత్తా చాటారు.
భారీ బృందంతో బ్యాంకాక్లో జరుగుతున్న ఆసియా అండర్ 19, 22 బాక్సింగ్ చాంపియన్షిప్స్నకు వెళ్లిన భారత్కు పతకాల పంట పండుతున్నది. ఆదివారం జరిగిన అండర్-19 విభాగంలో పలువురు బాక్సర్లు పతకాల రేసులో ఉండగా మహిళల క
ఆసియా అండర్-19, 22 బాక్సింగ్ చాంపియన్షిప్స్లో భారత యువ బాక్సర్ల జోరు కొనసాగుతున్నది. ఇప్పటికే ఈ టోర్నీలో అండర్-22 విభాగంలో సుమారు డజనుకుపైగా పతకాలు ఖాయమవగా మంగళవారం జరిగిన అండర్-19 విభాగంలో ఏకంగా ఏడుగుర
అండర్-19 ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్స్లో భారత యు వ బాక్సర్లు సాగర్, హర్ష్ శుభారంభం చేశారు. శనివారం జరిగిన పురుషుల 55 కిలోల విభాగంలో సాగర్, 60 కిలోల కేటగిరీలో హర్ష్ తొలి రౌండ్ బౌట్ను గెలుచుకున్నారు.
థాయ్లాండ్ బాక్సింగ్ ఓపెన్లో భారత యువ బాక్సర్లు దీపక్, నమన్ తన్వర్ స్వర్ణాలతో మెరిశారు. పురుషుల 75 కిలోల విభాగం ఫైనల్లో దీపక్.. 5-0తో జవొఖిర్ (ఉజ్బెకిస్థాన్)పై ఏకపక్ష విజయం సాధించి పసిడి ఒడిసిపట్ట�