సనా: యెమెన్లో క్షిపణి దాడి జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా, 30 మందికిపైగా గాయపడ్డారు. కొంత మంది పరిస్థితి సీరియస్గా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. బుధవారం రాత్
న్యూయార్క్: యెమెన్లోని జైలుపై జరిగిన వైమానిక దాడిలో 70 మంది ఖైదీలు మృతిచెందిన ఘటనను ఐక్యరాజ్యసమితి ఖండించింది. హౌతీల ప్రాబల్యం ఉన్న సాదా నగరంలో ఉన్న డిటెన్షన్ సెంటర్పై శుక్రవారం దాడి జరి�
ఏడేండ్ల గరిష్ఠానికి ఇంధన ధర మధ్యప్రాచ్యంలో దాడులు కారణం బ్యారెల్ ధర: 87.70 డాలర్లు ముంబై, జనవరి 18: అంతర్జాతీయంగా ముడి చమురు ధర ఒక్కసారిగా భగ్గుమంది. మధ్యప్రాచ్యంలో జరిగిన దాడుల కారణంగా ఇంధన సరఫరాకు ఆటంకం కల�
mystery well in yemen | అదో మృత్యు కుహరం. ఆ బావి దగ్గరకు వెళ్లిన వారెవ్వరూ ఇప్పటివరకూ తిరిగివచ్చిన దాఖలా లేదు. దాని దరిదాపుల్లోకి వెళ్లిన వందలాది పక్షులు, జంతువులు, మనుషుల జాడ గల్లంతైంది. ఆ భారీ బిలం గురించి ఆలోచిస్తేనే
అల్ బైదా: యెమెన్లో జరిగిన సైనిక కాల్పుల్లో 50 మంది రెబల్స్ మృతిచెందారు. అల్ బైదా సెంట్రల్ ప్రావిన్సులో ప్రభుత్వ దళాలు, రెబల్స్ మధ్య ఘర్షణ జరిగింది. ఆ కాల్పుల్లో హై ర్యాంక్ ఆఫీసర్ ఒకరు మృతిచెం�
వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు | యెమెన్లో హౌతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి దాడిలో ఐదేళ్ల బాలిక సహా 17 మంది దుర్మరణం చెందారని అధికారులు తెలిపారు.