హుస్నాబాద్లోని మినీస్టేడియంలో తాత్కాలికంగా నడుస్తున్న ఎంవీఐ యూ నిట్ కార్యాలయానికి శాశ్వత భవన నిర్మాణంతో పాటు ట్రాక్, పార్కింగ్ తదితర అవసరాల కోసం ప్రభుత్వం కేటాయించిన స్థలంపై సర్వత్రా నిరసన వ్యక్�
హుస్నాబాద్ పట్టణ ప్రజలకు తాగునీరందించడంతో పాటు ఆయకట్టు రైతులకు చెందిన వ్యవసాయ బావులు, పశుపక్షాదులకు ఆదరువు అయిన హుస్నాబాద్ పట్టణ శివారులోని ఎల్లమ్మ చెరువు నీళ్లజోలికొస్తే ఖబడ్ద్దార్ అని రైతులు, అఖ�
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శివారులోని ఎల్లమ్మ చెరువులో గండికొట్టి నీటిని వృథా గా బయటకు విడుదల చేసిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోకపోవడంతోపాటు కాంట్రాక్టర్ తవ్విన గండిని పూడ్చడంలో నిర్లక్ష్యం చేస�
చేపలు పట్టుకునేందుకు చెరువు నీళ్లను ఓ కాంట్రాక్టర్ ఖాళీ చేసే కుట్ర చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఆయకట్టు రైతులు వచ్చి అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోతోంది.
కాకతీయుల కాలంలో నిర్మించిన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ శివారులోని ఎల్లమ్మ చెరువుకు మహర్దశ పట్టింది. సమైక్యపాలనలో నిర్లక్ష్యానికి గురైన చెరువు 2014 అనంతరం అభివృద్ధికి నోచుకుంటున్నది. ఎల్లమ్మచెరు�