ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో సర్కారు వారి నిర్లక్ష్యమంటూ నమస్తే తెలంగాణ దినపత్రికలో మంగళవారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఏప్రిల్ 1 నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అందుబాటులో ఉ�
సంగారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి లక్ష్యం మేరకు రైస్ మిల్లర్లు ధాన్యం వెంటనే దించుకోవాలని కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులు, డీలర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మంద�
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ప్రతిపక్షాల మాటలు నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులు, హమాలీలతో �
తెలంగాణలోని పలు జిల్లాల్లో గురువారం గాలివాన దుమారం రేపింది. పిడుగులు పడటం తో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈదురుగాలులకు భారీ వృక్షాలు, విద్యుత్తు స్తంభా లు నేలకొరిగాయి. ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి.
రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతిగింజను కొంటామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొ�
తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నది. ‘రైతుబంధు’తో కర్షకుల పెట్టుబడి కష్టాలు తీర్చింది. రాయితీపై వ్యవసాయ పనిముట్లు, పరికరాలు అందజేస్తున్నది. బ్యాంకుల ద్వారా రుణాలు ఇస్తున్నది. ఎరు�