రైతు బాంధవుడైన కేసీఆర్ అంటే రైతులకు ఎనలేని అభిమానం. సూర్యాపేట జిల్లా నూతనకల్కు చెందిన యువరైతు బండి అనిల్.. యాసంగికి సిద్ధం చేసిన నారుమడిలో ‘జై కేసీఆర్' ఆంగ్ల అక్షర ఆకృతిలో వడ్లు చల్లగా, పచ్చని నారు పె�
పాకాల ఆయకట్టు పరిధిలో యాసంగి పంటకు పూర్తిస్థాయిలో సాగునీరు అందిస్తామని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మండలకేంద్రంలోని రైతు వేదికలో అధికారులు, రైతులతో కలిసి తైబందీ ఖరారు చేశార
యాసంగిలో పంటలు సాగు చేసే రైతులకు ప్రభుత్వం తీపి క బురు అందించింది. సాగయ్యే పంటలకు సాగునీరు అందించాలని రాష్ట్ర స్థాయి సాగునీటి విడుదల ప్రణాళిక కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. నీటి పారుదల శాఖ ఈఎన్సీ అనిల్