స్పోర్ట్స్ బైకుల తయారీ సంస్థ యమహా మోటర్స్.. వాహన కొనుగోలుదారులకు శుభవార్తను అందించింది. తన ఫ్లాగ్షిప్ మాడల్స్ ఆర్3, ఎంటీ-03 మాడళ్ల ధరలను రూ.1.10 లక్షల వరకు తగ్గించింది. ఈ ధరలు శనివారం నుంచి అమలులోకిరానున�
మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎఫ్జెడ్-ఎస్ ఎఫ్ఐ వీ4ని నూతనంగా తీర్చిదిద్ది మళ్లీ విపణిలోకి ప్రవేశపెట్టింది యమహా మోటర్స్. రెండు కలర్స్లో లభించనున్న ఈ బైకు ధర రూ.1,28,900గా నిర్ణయించింది. ఈ ధరలు ఢిల్లీ