ఆలేరు టౌన్, ఏప్రిల్ 12 : తెలుగు సంవత్సరాది ఆరంభంగా జరుపుకొనే ఉగాది అంటే అడుగడుగునా సంప్రదాయానికి పెద్దపీట వేయడం కనిపిస్తుంది. తెలుగు పండుగల్లో మొదటిది ఉగాది. శార్వరినామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ శ్�
కల్లాల్లో. కేంద్రాల్లో తడిసిన ధాన్యపు రాశులుఆత్మకూరు(ఎం)లో పిడుగుపాటుకు11 గొర్రెలు, 6 మేకలు, రెండు గేదెలు మృతి ఆత్మకూరు(ఎం), ఏప్రిల్12: మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో సోమవారం ఉరుములు, మెరుపులతో కూడిన మ�
సూర్యాపేట, ఏప్రిల్ 12 : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజావాణి సందర్భంగా ప్రజల నుంచి
రామగిరి, ఏప్రిల్ 12: నల్లగొండలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం వాసవీ క్లబ్-యాదాద్రి భువనగిరి ఆధ్వర్యంలో రూపొందించిన శ్రీప్లవ నామ సంవత్సర పంచాంగాన్ని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఆవిష్కర�
యాదాద్రి, ఏప్రిల్12: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి కొండపై వేంచేసి ఉన్న శ్రీపర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామికి సోమవారం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే పరమశివుడిన
కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి వలిగొండ, ఏప్రిల్ 8: మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని �
ఈ నెలాఖరునాటికి 45 ఏండ్లకు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు చర్యలు ప్రయోగాత్మకంగా జిల్లాలో అమలు చేసేందుకు వైద్యశాఖ నిర్ణయం జిల్లాలో 45- 60 ఏండ్ల మధ్య వయసు వారు 83,372 మంది 60 ఏండ్లకు పైబడిన వారు 63,519 మంది..
శ్రీవారి ఖజానాకు రూ. 3,38,621 ఆదాయం యాదాద్రి, ఏప్రిల్ 8: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం స్వామి అమ్మవార్లకు నిత్యారాధనలు అత్యంత వైభవంగా జరిగాయి. అర్చకులు ఉదయం ఆలయాన్ని తెరిచి స్వామి అమ్మవార్లకు
సబ్బండ వర్గాలకు కేసీఆర్ సర్కారు ప్రాధాన్యంటీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యంసాగర్ నియోజకవర్గానికి జానా చేసింది శూన్యంకాంగ్రెస్ పాలనలో కొందరికే పథకాలునేడు అర్హులందరికీ నేరుగా ఫలాలుఉప ఎన్నికల ప్రచా�
రెండేండ్లలో రూ.98 లక్షలతో అభివృద్ధి పరుగులుఆకట్టుకుంటున్న పల్లెప్రకృతి వనంపూర్తైన రైతు వేదిక నిర్మాణందాతల సహకారంతో స్వర్గపురి రథం ఏర్పాటు ఆత్మకూరు(ఎం), ఏప్రిల్6: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల�
రైతుల ఆర్థిక పరిపుష్టేసీఎం కేసీఆర్ లక్ష్యంఉమ్మడి నల్లగొండ జిల్లాలో రికార్డు స్థాయిలో వరి సాగుఅన్నదాతలు అధిక ఆదాయం వచ్చే పంటల వైపు మళ్లాలిగత ప్రభుత్వాలు మూసీ ప్రాజెక్టుకు చిల్లులు కూడా పూడ్చలే…నేడు �