కరోనా కేసులు విజృంభిస్తున్న తరుణంలో స్వీయ నియంత్రణే మేలని వైద్యులు సూచిస్తున్నారు. ఇంట్లో ఒకరికి వచ్చినా మిగతా వారికీ వైరస్ అంటుకునే అవకాశాలు ఉన్నందున వారికి దూరంగా ఉండటంతో పాటు మాస్కు, శానిటైజర్ తప�
సీఎం నేతృత్వంలో జరిగిన క్యాబినెట్ భేటీలో నిర్ణయం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు సడలింపు అత్యవసర సేవలకు మినహాయింపు ఈనెల 21 వరకు యాదాద్రిలోస్వామి దర్శనాల నిలిపివేత పకడ్బందీగా అమలుకు అధికారుల చర్యలు వ్యాపార �
ఆపత్కాలంలో అండగా.. వైద్య సేవల్లో నర్సులు దవాఖానల్లో వీరిదే కీలక పాత్ర నేడు ప్రపంచ నర్సుల దినోత్సవం ఆలేరు టౌన్, మే 11 : ఆరోగ్య సంరక్షణలో అత్యంత కీలకమైనది నర్సింగ్ వృత్తి. దవాఖానలో వీరి సేవలు ఎంతో అవసరం. వైద్
సర్వేలో పాల్గొన్న వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు, పంచాయతీ కార్యదర్శులుపర్యవేక్షించిన ఎంపీడీవోలుయాదాద్రి, మే 6 : కరోనా కట్టడికి సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇంటింటికీ వెళ్లి ప్రతి కుటుంబ సభ్యుడికి ఆరో�
ఆలేరు టౌన్, మే 6 : గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాల పిల్లలు చదువుకోవాలంటే కేవలం ప్రభుత్వ పాఠశాలలే ఆధారం. అవి కూడా తమ గ్రామంలో ఉంటే సరి. లేకపోతే పక్క గ్రామానికి వెళ్లి చదువుకోవాలి. ఇలాంటి కష్టాలు పడే సమయం,
కరోనాపై తెలంగాణ ప్రభుత్వం బహుముఖ యుద్ధం ప్రభుత్వ మార్గనిర్దేశాలకు అనుగుణంగా కార్యరంగంలోకి దిగుతున్న జిల్లా యంత్రాంగం ఇంటింటి సర్వే నిర్వహించి చికిత్స అందించేందుకు ప్రణాళిక ప్రతి వెయ్యి ఇండ్లకు ఒక బృ
మే రెండో వారం నుంచి ముహూర్తాలు ఇప్పటికే పూర్తయిన అడ్వాన్స్ బుకింగ్స్ కొవిడ్ నేపథ్యంలో పలు పెండ్లిళ్లు వాయిదా అయోమయంలో తల్లిదండ్రులు ఆందోళనలో అనుబంధ రంగాలు పెండ్లి అంటే నూరేళ్ల పంట.. అందుకే ఈ వేడుకను
ఆలేరు టౌన్, మే 2: చికెన్ ధర అమాంతం తగ్గింది. ఏప్రిల్ 1వ తేదీన కిలో చికెన్ ధర 220 ఉండగా.. ప్రస్తుతం మార్కెట్లో రూ. 120కు పడిపోయింది. కేవలం నెల రోజుల వ్యవధిలో రూ. 100పైగా తగ్గింది. గత వా రం రోజులుగా ప్రతి రోజూ రూ. 10 తగ�
ప్రభుత్వ పాఠశాలల్లో ‘హరివిల్లు’ పాఠాలువిద్యార్థుల్లో నైతిక విలువల పెంపునకు కృషివచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుజిల్లా వ్యాప్తంగా ఆన్లైన్లో శిక్షణభువనగిరి టౌన్/ఆలేరు టౌన్, మే 1 : సర్కారు బడుల బలోపే�
ఆలేరురూరల్, మే1: ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి అన్ని సేవలు ‘మీ సేవ’లో అందుబాటులో ఉంటాయన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ కోవలోకి పోలీస్శాఖ కూడా చేరడం విశే షం. ఈశాఖకు సంబంధించిన పలు సేవలను మీ సే వలో దర
మోత్కూరు, ఏప్రిల్ 30: జిల్లాలో ధాన్యం కొను గోళ్లు ముమ్మరంగా సాగున్నందున రవాణ వ్యవ స్థను మెరుగు పరిచి ధాన్యం ఎగమతిని వేగంగా చేయనున్నామని జిల్లా సివిల్ సప్లయ్ డీఎం గోపీ కృష్ణ తెలిపారు. జిల్లా జాయింట్ కల�
ఆలేరు టౌన్, ఏప్రిల్ 29 : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు ఇక నుంచి పారదర్శకంగా జరుగనున్నాయి. అయితే ఈ స్కీం కింద కొందరు కూలీలు పని చేయకున్నా.. చేసినట్లు గా రికార్డులు సృష్టించి డబ్బులు కాజేసిన ఘటనలు గతంలో అనేక