ఆత్మకూరు(ఎం),మే 21: కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను పూర్తి స్థాయిలో అమలు అయ్యేలా నిరంతరం కృషిచేస్తూ విధులు నిర్వహిస్తున్న పోలీసు లకు శుక్రవారం మండల కేంద్రంలో రామలింగేశ్వస
పల్లె నుంచి పట్నమోలే ఊరుతీరిన అంతిమ యాత్రలో కష్టాలురూ.78లక్షలతో అభివృద్ధి పనులుఆకర్షణీయంగా పల్లెప్రకృతి వనం బీబీనగర్, మే 20 : పల్లెలు ప్రగతికి చిహ్నాలుగా కన్పిస్తున్నాయి. ప్రభుత్వ నిధులను సద్వినియోగం చే�
భువనగిరి టౌన్, మే 20 : చేసిన సేవలే చిరస్థాయిగా నిలుస్తా యని భువనగిరి మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయు లు అన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రముఖ వ్యాపారవేత్త త ల్లం కృష్ణ విజయ, డోగిపర్తి శ్రీధర్ సహకారంతో
తొమ్మిదో రోజు లాక్డౌన్ ప్రశాంతం అత్యవసరమైతేనే ప్రజలు బయటకు.. సడలింపు సమయంలోగా పనులు పూర్తి వ్యాపారుల నుంచి సంపూర్ణ సహకారం నిర్మానుష్యంగా పల్లెలు, పట్టణాలు నమస్తే తెలంగాణ నెట్వర్క్ : కొవిడ్ కట్టడిక�
కొవిడ్ కట్టడిలో కీలకంగా ఆశ వర్కర్లు ఇంటింటికీ తిరిగి ఆరోగ్య వివరాలు సేకరణ మందులు అందజేత జిల్లాలో 21 పీహెచ్సీల్లో 705 మంది ఆశ వర్కర్లు యాదాద్రి, మే20 : అనుక్షణం అప్రమత్తం.. కొవిడ్ వైరస్ కట్ట డే వారి లక్ష్యం. �
పకడ్బందీగా అమలుకు జిల్లా యంత్రాంగం చర్యలు పట్టణాలు, పల్లెల్లో కొనసాగుతున్న పోలీస్ పెట్రోలింగ్, పికెటింగ్లు ఆలేరు టౌన్, మే 19 : కరోనా నియంత్రణకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ పకడ్బందీగా అమలవుతున్నది. �
ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డిభువనగిరి టౌన్, మే 19 : లాక్డౌన్ నేపథ్యంలో పేదలకు, యాచకులకు, బస్టాండ్, రైల్వే స్టేషన్లలో నిలిచిపోయిన ప్రయాణికులను ఆదుకునేందుకు ముందుకు వచ్చి భోజనం అందించడం అభినందనీయమని ఎమ�
భువనగిరి అర్బన్, మే17: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు లాక్డౌన్ పాటించాలని, ఈ సమయంలో ధైర్యంగా ఉండాలని డీసీపీ నారాయణరెడ్డి అన్నారు. పట్టణ పరిధిలోని రాయగిరి సమీపంలోని సహృదయ వృద్ధాశ్రమానికి సోమవా �
291 కేంద్రాల్లో 1,97,371 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు రూ.170.68 కోట్ల చెల్లింపులు పూర్తి స్థానిక కూలీలకే హమాలీలుగా అవకాశం కొనుగోలు కేంద్రం ఇన్చార్జీలుగా స్థానిక నిరుద్యోగులే నియామకం గ్రామాల్లోనే ధాన్యం క�
జిల్లాలో కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్డౌన్ ఇండ్లల్లోనే ఉంటున్న జిల్లా ప్రజానీకం చెక్పోస్టులు, ప్రధాన రోడ్లపై విస్తృతంగా తనిఖీలు చేస్తున్న పోలీసులు యాదగిరిగుట్ట రూరల్, మే 17 : కరోనా వ్యాప్తిని అరికట�
తుక్కాపురంలో రూ.90 లక్షల అభివృద్ధి పనులు పల్లె ప్రగతి పనులు భేష్ సకల వసతులతో వైకుంఠధామం ప్రత్యేక ఆకర్షణగా పల్లె ప్రకృతి వనం పక్కాగా పారిశుధ్య నిర్వహణ భువనగిరి అర్బన్, మే 17 : పల్లెల్లో ఎలాంటి పనులు అభివృద�
మొత్తం 2,10,329 ఇండ్లల్లో పూర్తయిన సర్వే ప్రాథమిక నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన 757 బృందాలు కరోనా లక్షణాలు ఉన్న 4,651 మందికి హెల్త్ కిట్ల అందజేత యాదాద్రి భువనగిరి, మే 16(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లాలో మే 6 నుంచి
వివాహాలకు కొవిడ్ ముప్పు n తహసీల్దార్ అనుమతి తీసుకోవాలి వేడుకల్లో కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి పెండ్లి కూతురు, పెండ్లి కొడుకుతోపాటు ప్రమాణ పత్రం, లగ్న పత్రిక సమర్పించాలి ఆలేరు టౌన్, మే 16 : పెం�
రామన్నపేట: మనోధైర్యంతో కరోనాను జయించాలని పల్లి వాడ గ్రామసర్పంచ్ కడమంచి సంధ్య అన్నారు. ఆదివారం మండలంలోని పల్లివాడ గ్రామంలో కరోనా బాధితులకు ని త్యావసర సరుకులు, గుడ్లు, కూరగాయలు, శానిటైజర్లు, మా స్కులు అంద�