రామన్నపేట, మే 25: కరోనాను ధైర్యంగా ఎదుర్కోవాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మంగళ వారం మండలంలోని వివిధ గ్రామాల్లో కరోనా బాధితుల ఇం డ్లకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నా
ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం జిల్లాలో 23 వ్యాక్సినేషన్ సెంటర్లు మొదటి డోసు తీసుకున్న వారు 1,70,580 రెండో డోసు తీసుకున్న వారు 21.169 తీసుకోవాల్సిన వారు 1,49,411 భువనగిరి పీహెచ్సీని పరిశీలించిన కలెక్టర్ అని�
కొవిడ్ బాధిత కుటుంబాల్లోని చిన్నారుల కోసం జిల్లాలో రెండు ట్రాన్సిట్ హోమ్స్ ఏర్పాటు సహాయం కోసం హెల్ప్లైన్ డెస్క్ 040 -23733665 కు ఫోన్ చేస్తే సరి! తక్షణమే స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, బాలల పరిరక్షణ విభాగం ఆధ్వ
నీటి సంరక్షణ కోసం ఆత్మకూరు(ఎం)లో నాలుగు చోట్ల పంట కాలువల నిర్మాణం వరద నీరు గొలుసుకట్టు చెరువులు, కుంటల్లోకి వెళ్లేలా పనులు హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు ఆత్మకూరు(ఎం), మే 25: జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భ�
వైభవంగా సహస్ర ఘటాభిషేకం నమ్మాళ్వార్ తిరునక్షత్రోత్సవం శాస్ర్తోక్తంగా స్వాతి నక్షత్ర పూజలు యాదాద్రి, మే 25: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆల యంలో ఈ నెల 23న ప్రారంభమైన నృసింహుడి జయం తి ఉత్సవాలు మంగళవారం రాత
యాదాద్రి జిల్లా డీసీపీ నారాయణరెడ్డి జిల్లాలో పకడ్బందీగా చర్యలు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు, తనిఖీలు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు, పలు వాహనాలు సీజ్ పది గంటల లోపే దుకాణాల మూసివేత సంస్థాన్ నారాయణప�
యాదగిరిగుట్ట రూరల్, మే 24 : రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్ వైరస్ను ప్రాథమిక దశలోనే గుర్తించేందు కు చేపట్టిన రెండో విడుత జ్వర సర్వేను జిల్లాలో పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ అనితారామచంద్రన్ సూచించారు. సోమ�
మారుమూల గ్రామం నుంచి యూనివర్సిటీ వీసీ స్థాయికి ఎదిగిన రవీందర్ గుప్తా కిరాణా షాపు కుమారుడి నుంచి యూనివర్సిటీ వీసీ వరకు ప్రస్థానం చదువంతా ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే.. అమెరికాకు చెందిన స్టాన్ఫోర్డు వర�
యాదాద్రి, మే 23 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయం, అనుబంధ దేవాలయం శ్రీపూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం నృసింహస్వామి జయంతి ఉత్సవాలను అర్చకులు ఆంతరంగికంగా అత్యంత వైభవంగా ప్రారంభించారు. ప�
చౌటుప్పల్, మే23 : కొవిడ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఎంతో మంది ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే మహమ్మారి కట్టడికి ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ప్రజలు 10 గంటల తర్వాత రోడ్లపైకి వస్తే పోలీసులు �
కలెక్టర్కు అందజేసిన ఎంపీ కోమటిరెడ్డి పల్స్, ఆక్సిమీటర్లు అందజేసిన కుంభం ఘనంగా రాజీవ్గాంధీ వర్థంతి భువనగిరి టౌన్, మే 21: రాజీవ్గాంధీ 30వ వర్థంతిని శుక్ర వారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్�
యాదాద్రి,మే 21: సీఎం కేసీఆర్తోనే వికలాంగులు, వెనుక బడిన వర్గాలకు ఆర్థిక భరోసా వచ్చిందని ప్రభుత్వ విప్ గొంగి డి సునీతామహేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం మోటకొండూ ర్ మండలం కాటేపల్లికి చెందిన వికలాంగురాల�
ప్రజల ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయం వీడియో కాన్ఫరెన్స్లో సీఎం కేసీఆర్ పాల్గొన్న కలెక్టర్ అనితారామచంద్రన్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, డీసీపీ నారాయణ రెడ్డి యాదాద్రి భువనగిరి, మే 21(నమస్తే త
ప్రైవేట్ టీచర్లు, సిబ్బందికి సర్కారు ఆసరా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 5,537 మందికి లబ్ధి నేటి నుంచి బియ్యం పంపిణీ రామగిరి, మే 21: కరోనా విపత్కర పరిస్థితిలో ప్రైవే ట్ పాఠశాలల్లో పనిచేస్తు న్న టీచర్లు, సిబ్బందిక�