యాదగిరిగుట్ట రూరల్, మే 24 : రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్ వైరస్ను ప్రాథమిక దశలోనే గుర్తించేందు కు చేపట్టిన రెండో విడుత జ్వర సర్వేను జిల్లాలో పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ అనితారామచంద్రన్ సూచించారు. సోమ�
మారుమూల గ్రామం నుంచి యూనివర్సిటీ వీసీ స్థాయికి ఎదిగిన రవీందర్ గుప్తా కిరాణా షాపు కుమారుడి నుంచి యూనివర్సిటీ వీసీ వరకు ప్రస్థానం చదువంతా ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే.. అమెరికాకు చెందిన స్టాన్ఫోర్డు వర�
యాదాద్రి, మే 23 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయం, అనుబంధ దేవాలయం శ్రీపూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం నృసింహస్వామి జయంతి ఉత్సవాలను అర్చకులు ఆంతరంగికంగా అత్యంత వైభవంగా ప్రారంభించారు. ప�
చౌటుప్పల్, మే23 : కొవిడ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఎంతో మంది ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే మహమ్మారి కట్టడికి ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ప్రజలు 10 గంటల తర్వాత రోడ్లపైకి వస్తే పోలీసులు �
కలెక్టర్కు అందజేసిన ఎంపీ కోమటిరెడ్డి పల్స్, ఆక్సిమీటర్లు అందజేసిన కుంభం ఘనంగా రాజీవ్గాంధీ వర్థంతి భువనగిరి టౌన్, మే 21: రాజీవ్గాంధీ 30వ వర్థంతిని శుక్ర వారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్�
యాదాద్రి,మే 21: సీఎం కేసీఆర్తోనే వికలాంగులు, వెనుక బడిన వర్గాలకు ఆర్థిక భరోసా వచ్చిందని ప్రభుత్వ విప్ గొంగి డి సునీతామహేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం మోటకొండూ ర్ మండలం కాటేపల్లికి చెందిన వికలాంగురాల�
ప్రజల ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయం వీడియో కాన్ఫరెన్స్లో సీఎం కేసీఆర్ పాల్గొన్న కలెక్టర్ అనితారామచంద్రన్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, డీసీపీ నారాయణ రెడ్డి యాదాద్రి భువనగిరి, మే 21(నమస్తే త
ప్రైవేట్ టీచర్లు, సిబ్బందికి సర్కారు ఆసరా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 5,537 మందికి లబ్ధి నేటి నుంచి బియ్యం పంపిణీ రామగిరి, మే 21: కరోనా విపత్కర పరిస్థితిలో ప్రైవే ట్ పాఠశాలల్లో పనిచేస్తు న్న టీచర్లు, సిబ్బందిక�
ఆత్మకూరు(ఎం),మే 21: కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను పూర్తి స్థాయిలో అమలు అయ్యేలా నిరంతరం కృషిచేస్తూ విధులు నిర్వహిస్తున్న పోలీసు లకు శుక్రవారం మండల కేంద్రంలో రామలింగేశ్వస
పల్లె నుంచి పట్నమోలే ఊరుతీరిన అంతిమ యాత్రలో కష్టాలురూ.78లక్షలతో అభివృద్ధి పనులుఆకర్షణీయంగా పల్లెప్రకృతి వనం బీబీనగర్, మే 20 : పల్లెలు ప్రగతికి చిహ్నాలుగా కన్పిస్తున్నాయి. ప్రభుత్వ నిధులను సద్వినియోగం చే�
భువనగిరి టౌన్, మే 20 : చేసిన సేవలే చిరస్థాయిగా నిలుస్తా యని భువనగిరి మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయు లు అన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రముఖ వ్యాపారవేత్త త ల్లం కృష్ణ విజయ, డోగిపర్తి శ్రీధర్ సహకారంతో
తొమ్మిదో రోజు లాక్డౌన్ ప్రశాంతం అత్యవసరమైతేనే ప్రజలు బయటకు.. సడలింపు సమయంలోగా పనులు పూర్తి వ్యాపారుల నుంచి సంపూర్ణ సహకారం నిర్మానుష్యంగా పల్లెలు, పట్టణాలు నమస్తే తెలంగాణ నెట్వర్క్ : కొవిడ్ కట్టడిక�
కొవిడ్ కట్టడిలో కీలకంగా ఆశ వర్కర్లు ఇంటింటికీ తిరిగి ఆరోగ్య వివరాలు సేకరణ మందులు అందజేత జిల్లాలో 21 పీహెచ్సీల్లో 705 మంది ఆశ వర్కర్లు యాదాద్రి, మే20 : అనుక్షణం అప్రమత్తం.. కొవిడ్ వైరస్ కట్ట డే వారి లక్ష్యం. �
పకడ్బందీగా అమలుకు జిల్లా యంత్రాంగం చర్యలు పట్టణాలు, పల్లెల్లో కొనసాగుతున్న పోలీస్ పెట్రోలింగ్, పికెటింగ్లు ఆలేరు టౌన్, మే 19 : కరోనా నియంత్రణకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ పకడ్బందీగా అమలవుతున్నది. �
ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డిభువనగిరి టౌన్, మే 19 : లాక్డౌన్ నేపథ్యంలో పేదలకు, యాచకులకు, బస్టాండ్, రైల్వే స్టేషన్లలో నిలిచిపోయిన ప్రయాణికులను ఆదుకునేందుకు ముందుకు వచ్చి భోజనం అందించడం అభినందనీయమని ఎమ�