చౌటుప్పల్ రూరల్,జూన్4: అర్హులైన ప్రతి ఒక్కరూ టీకాలు వేసుకోవాలని సర్పంచ్ కళ్లెం శ్రీనివాస్రెడ్డి అన్నారు. శుక్రవా రం మండల పరిధిలోని డి.నాగారంలో కోవాగ్జిన్ రెండో డోస్ టీకా కేంద్రాన్ని ఆయన ప్రారంభి�
జిల్లాలో 168 మంది గిరిజన రైతులకు అందుతున్న పెట్టుబడి సాయం పార్ట్ ‘బీ’ నుంచి పార్ట్ ‘ఏ’లోకి మారిన 522 ఖాతాలకూ ఈసారి వర్తింపు వానకాలం సాగుకు జిల్లాలో 2,23,745 మంది రైతులు అర్హులుగా గుర్తింపు నగదు జమకు సిద్ధంగా ఉన
యాదాద్రి, జూన్4: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యక్షేత్రంలో క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి ఆలయ అర్చకులు విశేష పూజలు ఆస్థానపరంగా నిర్వహించారు. శుక్రవారం హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ప్రధాన
జిల్లావ్యాప్తంగా నమోదైన సగటు వర్షపాతం 31.5 మి.మీ.చెరువుల్లోకి చేరిన జలం.. పొంగిపొర్లిన వాగులువానకాలం ఆరంభంలో కరుణిస్తున్న వరుణ దేవుడుసాగుకు ఏర్పడిన అనుకూల పరిస్థితులతో రైతన్నలకు ఊరటఉక్కపోత నుంచి ఉపశమనం �
భువనగిరి టౌన్, జూన్ 03: లాక్డౌన్ సమయంలో నిరుపేద లకు ఉచితంగా భోజనం అందించాలనే సదుద్ధేశ్యంతో అన్నపూ ర్ణ భోజన కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు భువనగిరి మున్సిపల్ ఛైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు అన్నారు. పట్టణ�
మార్కెట్కు అనుగుణంగాపంట వేసుకోవాలిఅన్నదాతల కోసం అనేక సంక్షేమ పథకాలుఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్దిబీబీనగర్, జూన్ 3 : రైతు వేదికల నిర్మాణం దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే శేఖర్రెడ్డి అన్నారు. గురువారం ఆయన
ఒకప్పుడు యాదాద్రి భువనగిరి ఎట్లుండె? ఇప్పుడెట్లుంది? సమైక్య పాలనలో పడకేసిన ప్రగతి ఏడేండ్ల స్వపరిపాలనలో పరుగులు పెడుతుండటాన్ని చూసి యావత్ ప్రజానీకం ఆశ్చర్యపోతున్నది. ప్రభుత్వమంటే ఇలా ఉండాలి.. పాలన ఇలా �
నమస్తే తెలంగాణ నెట్వర్క్ : కొవిడ్ కట్టడికోసం ప్రభుత్వం విధించిన లాక్డౌన్ 21వ రోజు జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. మంగళవారం ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజలు సడలింపు సమయంలో తమకు అవసరమైన సరుక
ఆలేరు టౌన్, మే 30: కొవిడ్ సంక్షోభ సమయం లో పోలీసులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ఆలేరు చెక్పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్
రామన్నపేట, మే30: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో మండలంలోని సిరిపురం గ్రా మం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. పల్లె ప్ర గతి కింద ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను పంచాయతీ పాలకవర్గ సభ్య�
మోటకొండూర్, మే 30: కరోనా కట్టడిలో రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ పాత్ర అమోఘమని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగ య్యయాదవ్ పేర్కొన్నారు. కరోనా నివారణకు సీఎం కేసీ ఆర్
వలిగొండ, మే 29: ప్రజలు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని చౌటుప్పల్ ఏసీపీ సత్తయ్య హెచ్చ రించారు. శనివారం ఆయన మండల కేం ద్రంలోని పోలీస్ చెక్పోస్టు వద్ద లాక్డౌన్ అమలు తీరును పరిశీలించి, �
ఆలేరు టౌన్, మే 29 : ఉదయం 10 గంటల తర్వాత ప్రజలు రోడ్లపైకి రావొద్దని డీసీపీ నారాయణరెడ్డి కోరారు. ఆలేరులో జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్టు వద్ద వాహనాల తనిఖీల్లో శనివా రం ఆయన పాల్గొన్నారు. ఈ సందర�