ఆత్మకూరు(ఎం), జూన్7: మండలంలో లాక్డౌన్ 27వ రోజు ప్రశాంతంగా జరిగింది. ప్రజలు సడలింపు సమయం లోనే నిత్యావసరాలను కొనుగోలు చేశారు. వ్యాపారులు మధ్యాహ్నం ఒంటి గంటలోపే షాపులు మూసేసి లాక్డౌన్ కు సహకరించారు. మండల �
ఆపదొస్తే మొదట ‘108’ కే కాల్ l అనుక్షణం అప్రమత్తంగా ఉండే యోధులుఆపత్కాలంలోనూ మేమున్నామంటూ భరోసాదవాఖానకు చేర్చి మెరుగైన వైద్యం అందించడమే కర్తవ్యంగా సిబ్బంది విధులుక్లిష్టసమయంలో అందిస్తున్న సేవలతో వెల్లు
పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలుఆకట్టుకుంటున్న పల్లెప్రకృతివనంఊరంతా పచ్చదనంరామన్నపేట, జూన్ 6 : పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు.. పల్లెల ప్రగతిపైనే దేశాభివృద్ధి ఆధారపడి ఉన్నది. గాంధీజీ ఆశయాల స్ఫూర్త�
సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడే అర్హత వారికి లేదుటీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు వెంకటయ్యయాదాద్రి, జూన్6: ఉనికి కోసమే కాంగ్రెస్ పార్టీ నాయ కుడు జిన్నా హరినాథ్ రెడ్డి దొంగ నిరహార దీక్షలు చేస్తు న్న�
యాదాద్రి, జూన్ 6: సీఎం సహాయనిధి నిరుపేదలకు వరంలాంటిదని మున్సిపల్ చైర్పర్సన్ ఎరుకల సుధ అన్నారు. యాద గిరిగుట్ట పట్టణంలో అనారోగ్య కారణాల తో చికిత్స పొందిన ఆరె లక్ష్మికి రూ. 60, 000, గడ్డమీది రాజాకు రూ. 20,000, పల్లె
చౌటుప్పల్ రూరల్,జూన్4: అర్హులైన ప్రతి ఒక్కరూ టీకాలు వేసుకోవాలని సర్పంచ్ కళ్లెం శ్రీనివాస్రెడ్డి అన్నారు. శుక్రవా రం మండల పరిధిలోని డి.నాగారంలో కోవాగ్జిన్ రెండో డోస్ టీకా కేంద్రాన్ని ఆయన ప్రారంభి�
జిల్లాలో 168 మంది గిరిజన రైతులకు అందుతున్న పెట్టుబడి సాయం పార్ట్ ‘బీ’ నుంచి పార్ట్ ‘ఏ’లోకి మారిన 522 ఖాతాలకూ ఈసారి వర్తింపు వానకాలం సాగుకు జిల్లాలో 2,23,745 మంది రైతులు అర్హులుగా గుర్తింపు నగదు జమకు సిద్ధంగా ఉన
యాదాద్రి, జూన్4: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యక్షేత్రంలో క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి ఆలయ అర్చకులు విశేష పూజలు ఆస్థానపరంగా నిర్వహించారు. శుక్రవారం హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ప్రధాన
జిల్లావ్యాప్తంగా నమోదైన సగటు వర్షపాతం 31.5 మి.మీ.చెరువుల్లోకి చేరిన జలం.. పొంగిపొర్లిన వాగులువానకాలం ఆరంభంలో కరుణిస్తున్న వరుణ దేవుడుసాగుకు ఏర్పడిన అనుకూల పరిస్థితులతో రైతన్నలకు ఊరటఉక్కపోత నుంచి ఉపశమనం �
భువనగిరి టౌన్, జూన్ 03: లాక్డౌన్ సమయంలో నిరుపేద లకు ఉచితంగా భోజనం అందించాలనే సదుద్ధేశ్యంతో అన్నపూ ర్ణ భోజన కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు భువనగిరి మున్సిపల్ ఛైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు అన్నారు. పట్టణ�
మార్కెట్కు అనుగుణంగాపంట వేసుకోవాలిఅన్నదాతల కోసం అనేక సంక్షేమ పథకాలుఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్దిబీబీనగర్, జూన్ 3 : రైతు వేదికల నిర్మాణం దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే శేఖర్రెడ్డి అన్నారు. గురువారం ఆయన
ఒకప్పుడు యాదాద్రి భువనగిరి ఎట్లుండె? ఇప్పుడెట్లుంది? సమైక్య పాలనలో పడకేసిన ప్రగతి ఏడేండ్ల స్వపరిపాలనలో పరుగులు పెడుతుండటాన్ని చూసి యావత్ ప్రజానీకం ఆశ్చర్యపోతున్నది. ప్రభుత్వమంటే ఇలా ఉండాలి.. పాలన ఇలా �