నీటి వసతి ఆధారంగా రైతులు పంటల సాగును ఎంచుకోవాలని మునుగోడు మండల వ్యవసాయ అధికారి పద్మజ అన్నారు. గురువారం మండల పరిధిలోని పులిపలుపుల గ్రామంలో ఎండిపోతున్న వరి పంట పొలాలను క్షేత్రస్థాయిలో ఆమె పరిశ
ఆలేరు పట్టణానికి చెందిన ఎమ్మె బాలకిషన్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. తనతో పాటు విద్యనభ్యసించిన ఆలేరు జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ 2001 - 2002 బ్యాచ్ విద్యార్థులు రూ.61,600/- ను విరాళంగా కుటుంబ సభ్యులకు అందజేశా�
ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చౌటుప్పల్ పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట బుధవారం రియల్ ఎస్టేట్ వ్యాపారుల సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు.