హైదరాబాద్లోని నాగోల్ చౌరస్తాలో దీక్ష జ్ఞాపకాలను ఎల్ఈడీ స్క్రీన్పై ప్రదర్శించారు. రెడో మాజీ చైర్మన్ వై సతీశ్రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఎల్ఈడీ ప్రదర్శన ఏర్పాటు చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలకు పరిమితమై.. పాలనను గాలికి వదిలేసిందని, సీఎం రేవంత్ రెడ్డి కక్ష సాధింపు రాజకీయాలపై దృష్టి పెట్టి ప్రజల కనీస అవసరాలపై నిర్లక్ష్యం వహిస్తున్నారని బీఆర్ఎస్ సో�
కేటీఆర్ ఆధ్వర్యంలో ఫార్ములా ఈ రేస్ నిర్వహిస్తే ఆరోపణలు చేశారని, అందాల పోటీల నిర్వహణతో ఒక రూపాయి అయినా తెలంగాణకు పెట్టుబడులు వచ్చాయా? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వ�
ఢిల్లీలోని తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని అవమానించినందుకు ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి డిమాండ్ చేశారు.