ఈ నెల 21న నీట్ రీ-ఎగ్జామ్కు హాజరయ్యే అభ్యర్థులకు టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వై నాగిరెడ్డి శుక్రవారం తెలిపారు.
RTC Strike | మళ్లీ ఉమ్మడి పాలననాటి రోజులు కనిపిస్తున్నయ్. ఉద్యమకాలం నాటి దృశ్యాలు పునరావృతమవుతున్నయ్. నాడు స్వరాష్ట్రం కోసం యువకుల బలిదానాలు.. నేడు ఆర్టీసీ కార్మికుల బలవన్మరణ యత్నాలు. అగ్నికీలలు.. ఆగ్రహజ్వాలల
యాదగిరిగుట్ట పట్టణం వైటీడీఏ పరిధిలోని పాత గోశాల ప్రాంతంలో రెండు ఎకరాల్లో ఆప్టిమస్ పార్మాస్యూటికల్స్, ఏజీఐ గ్యాస్ ప్యాక్ సంస్థల ఆర్థిక సహాకారంతో నిర్మించిన అగ్నిమాపక భవనాన్ని గురువారం రాష్ట్ర అగ్నిమా�