Earthquake: చైనా టైం ప్రకారం ఇవాళ ఉదయం 9.05 నిమిషాలకు .. జీజాంగ్ ప్రాంతంలోని డింగ్రీ కౌంటీలో భూమి కంపించింది. 6.8 తీవ్రతతో భూకంపం నమోదైంది. భూకంపం వల్ల 9 మంది మరణించినట్లు చైనా అధికారికంగా ప్రకటించింది. రెస
పసిఫిక్ మహాసముద్రంలోని ద్వీపదేశం పపువా న్యూగినియాలో (Papua New Guinea) భారీ భూకంపం (Earthquake) వచ్చింది. మంగళవారం తెల్లవారుజామున 3.16 గంటలకు సముద్ర తీరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెకెక్ సమీపంలో భూమి కంపించింది.
టిబెట్లోని (Tibet) జిజాంగ్ ప్రావిన్స్లో (Xizang Province) స్వల్పంగా భూమి కంపించింది. ఆదివారం తెల్లవారుజామున 5.40 గంటలకు జిజాంగ్లో (Xizang) భూకంపం వచ్చింది.
ద్వీపదేశమైన పపువా న్యూగినియాలో (Papua New Guinea) భారీ భూకంపం (Earthquake) వచ్చింది. దీనితీవ్రత 7.0గా నమోదయిందిన యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. సోమవారం ఉదయం 4 గంటల సమయంలో సముద్ర తీరంలోని వెవాక్ (Wewak) పట్టణానికి 97 క�