బోధన్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో రెండో రోజూ ప్రజాపాలన దరఖాస్తు ఫారాల కొరత ఏర్పడింది. దీంతో జిరాక్స్ సెంటర్లు, మీ సేవ కేంద్రాలకు అనుకూలంగా మారింది. దరఖాస్తు ఫారాల కలర్ జిరాక్స్ను ఒక్కొక్కటి రూ. 50 చొప్�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన’ అభాసుపాలవుతున్నది. ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా అభయహస్తం దరఖాస్తు చేసుకోవడానికి వెళ్లిన ప్రజలకు రెండోరోజూ శుక్రవారం తిప్పలు తప్పలేదు.
పలు సందేహాలు, అపనమ్మకాల మధ్య ప్రజా పరిపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంనియోజకవర్గ వ్యాప్తంగాగురువారం ప్రారంభమైంది.దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ప్రశాంతంగానే జరిగినప్పటికీ ఆరు గ్యారంటీల అమలుపై అధికా�