AP News | ఆంధ్రప్రదేశ్లో కామాంధులు రెచ్చిపోతున్నారు. ముచ్చుమర్రి, విజయనగరం ఘటనలను మరువకముందే మరో దారుణం వెలుగులోకి వచ్చింది. జిరాక్స్ సెంటర్కు వెళ్లిన ఎనిమిదో తరగతి బాలికపై నిర్వాహకుడు అత్యాచారానికి యత�
ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. గురువారం ఉదయం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా జనసందోహం తక్కువగా కనిపించింది. కేంద్రాల వద్ద దరఖాస్తు ఫారాల కొరత నెలకొన్నది.
వరి ధాన్యం కొనుగోళ్లు ఉపందుకున్నాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 13,310 ఎకరాల విస్తీర్ణంలో వరి పంటను సాగు చేయగా 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
బంజారాహిల్స్ : పెళ్లి సంబంధాలు కుదరడం లేదని మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స�